భద్రాచల పురప్రముఖులు ప్రజలకు స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులకు అందరికీ విజ్ఞప్తి 2012 నుండి మొదలైన గ్రీన్ భద్రాద్రి ఉద్యమం రోజురోజుకీ అందరి సహకారంతో అభివృద్ధి చెందుతూ ఇప్పటివరకు సుమారు 8 వేల మొక్కలు నాటాము గత సంవత్సరం మొక్కలు నాటి ఇప్పుడు రెండో విడత ప్రోగ్రాం గా మన భద్రాచలం టూరిజం హోటల్ మొదలు పెట్టుకుని గుడి వరకు సుమారు 70 మొక్కలు నాటుతున్న స్పాన్సర్ అయినటువంటి దుర్గా ప్రసాద్ గారికి అభినందలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన ఐటీడీఏ పీవో గారు ప్రారంభిస్తున్నారు 18-09-2019 బుధవారము ఉదయం ఎనిమిది గంటలకి కావున అందరు కూడా దయచేసి ఇందులో ప్రోత్సాహం కోసం అందరూ హాజరు అవుతారని కోరుకుంటున్నా ఈ కార్యక్రమం ఎంత విలువైందో ఎంతో అవసరమైన మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా చాలా బాగా మొక్కలు నాటడం జరిగింది అందరి సహకారంతో దయచేసి అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాము ఇట్లు భూపతి రావు ప్రెసిడెంట్
-
'జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బిహారీ వలసదారులు, కాశ్మీరీ పండిట్లు, సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారు 'అని రౌత్ ...
-
పేదోళ్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరులో లంచం డిమాండ్ చేసే అధికారుల దవడ పగలకొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలా చేస్తేనే కొంతమంది...
-
ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్ని...