హైదరాబాద్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి సమీపంలో ఓ పసికందు చెత్తకుప్పలో లభ్యమైంది. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా ప్లాస్టిక్ కవర్లో పసికందు కనిపించింది. ఆ పాపను వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందన్న కారణంతోనే చెత్తకుప్పలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా పాపను వదిలి వెళ్లిన వారి కోసం గాలిస్తున్నారు.
-
'జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బిహారీ వలసదారులు, కాశ్మీరీ పండిట్లు, సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారు 'అని రౌత్ ...
-
పేదోళ్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరులో లంచం డిమాండ్ చేసే అధికారుల దవడ పగలకొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలా చేస్తేనే కొంతమంది...
-
ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్ని...