*BREAKING...* మహారాష్ట్ర లోని నాందేడ్ పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డ్యామ్ లలో వృధా నీటిని గోదావరి నది ద్వారా వదులుతున్నాము ... గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్న దృశ్య ... గోదావరి పరిసర గ్రామాలు,ఆయకట్టు రైతులు,శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారు అప్రమతంగా ఉండాలని హెచ్చరికలు జారీ ...నాందేడ్ జిల్లా కలెక్టర్
Thursday, September 26, 2019
గోదావరి పరిసర ప్రాంతాలవారికి హెచ్చరిక.....
-
'జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బిహారీ వలసదారులు, కాశ్మీరీ పండిట్లు, సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారు 'అని రౌత్ ...
-
పేదోళ్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరులో లంచం డిమాండ్ చేసే అధికారుల దవడ పగలకొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలా చేస్తేనే కొంతమంది...
-
ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, సిట్టింగ్ ఎంపీ కవితను ఓడించి సంచలనం రేపిన బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అవకాశం చిక్కితే కేసీఆర...