కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. దొమకొండ మండల కేంద్రంలోని మల్లయ్య దేవాలయం దగ్గర ఈ దారుణం జరిగింది. మృతులు చందన(5), లత(15), బాలయ్య బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని గొంతుకోసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్థి తగాదాల విషయంలో మృతుడు బాలయ్య తమ్ముడు రావి ఈ గాతుకానికి పాల్పడ్డాడని ప్రజలు అనుమానిస్తున్నా పోలీసులు మాత్రం హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు.
-
'జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బిహారీ వలసదారులు, కాశ్మీరీ పండిట్లు, సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారు 'అని రౌత్ ...
-
పేదోళ్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరులో లంచం డిమాండ్ చేసే అధికారుల దవడ పగలకొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలా చేస్తేనే కొంతమంది...
-
ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్ని...